Krishna Milk Union

Krishna Milk Union No.1 Milk Producer Co-operative Organisation in Andhra Pradesh.

19/06/2026
19/06/2026

19/06/2026 ఉదయం 07.00 గంటలకు చిల్లకల్లు క్లస్టర్ పరిధిలోని కన్నెవీడు సొసైటీ ని సందర్శించి రైతుల తో సమావేశమైన కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ శ్రీ చలసాని ఆంజనేయులు గారు. ఈ సందర్భంగా
పశు ఆరోగ్యం గురించి యూనియన్ తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను రైతులకు వివరించిన ఛైర్మన్ శ్రీ చలసాని ఆంజనేయులు గారు.
ఈ కార్యక్రమం లో సమితి పాలకవర్గ సభ్యులు శ్రీ ఇంజం రామా రావు గారు, ట్రస్ట్ సభ్యులు శ్రీ ఉప్పగండ్ల మాధవ రావు గారు, ప్రొక్యూర్మెంట్ GM శ్రీ పారి గారు, వెటర్నరీ ఇంచార్జ్ ప్రసాద్ లింగం గారు, మేనేజర్ నరేష్ గారు , సంఘ అధ్యక్షులు, సూపర్ వైజర్ మరియు పాడి రైతులు పాల్గొన్నారు.

18/06/2026

కృష్ణా మిల్క్ యూనియన్ పాల ఉత్పత్తిదారుల చిరకాల స్వప్నం సాకారం, ప్రాజెక్ట్ కామధేను ప్లాంట్, వీరవల్లి యొక్క రూ.110 కోట్ల బ్యాంకు రుణాన్ని కేవలం రెండున్నర సంవత్సరాల్లోనే పూర్తిగా తీర్చిన సందర్భంగా, విజయవాడ ఫ్యాక్టరీ ఆవరణ లో రీజినల్ వర్క్ షాప్ on వైట్ రెవల్యూషన్ 2.0 సదస్సు లో కేక్ కట్ చేసి చారిత్రాత్మక విజయాన్ని ఘనంగా జరుపుకున్న కృష్ణా మిల్క్ యూనియన్: ABN

18/06/2026

కృష్ణా మిల్క్ యూనియన్ పాల ఉత్పత్తిదారుల చిరకాల స్వప్నం సాకారం, ప్రాజెక్ట్ కామధేను ప్లాంట్, వీరవల్లి యొక్క రూ.110 కోట్ల బ్యాంకు రుణాన్ని కేవలం రెండున్నర సంవత్సరాల్లోనే పూర్తిగా తీర్చిన సందర్భంగా, విజయవాడ ఫ్యాక్టరీ ఆవరణ లో రీజినల్ వర్క్ షాప్ on వైట్ రెవల్యూషన్ 2.0 సదస్సు లో కేక్ కట్ చేసి చారిత్రాత్మక విజయాన్ని ఘనంగా జరుపుకున్న కృష్ణా మిల్క్ యూనియన్.

18/06/2026

“పాడి రైతు సంక్షేమం మన మతం - అలుపెరగని సేవ మన అభిమతం” అనే కార్యక్రమంలో భాగంగా, ఈ రోజు 18-06-2026 ఉదయం 07:30 గంటలకు గన్నవరం క్లస్టర్ పరిధిలోని కొలవెన్ను సొసైటీ ని సందర్శించి పాడి రైతుల తో సమావేశమైన కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ శ్రీ చలసాని ఆంజనేయులు గారు. ఈ సందర్భంగా జరిగిన వెటర్నరీ క్యాంప్ ను పరిశీలించిన ఛైర్మన్ శ్రీ చలసాని ఆంజనేయులు గారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ట్రస్ట్ డైరెక్టర్ శ్రీ పునుకొల్లు రత్న ప్రసాద్ (నాని)గారు, ఫీడ్ కమిటీ సభ్యులు కుర్రా శివ ప్రసాద్ గారు,
ప్రొక్యూర్మెంట్ GM శ్రీ పారి గారు, వెటర్నరీ ఇంచార్జ్ శ్రీ ప్రసాద్ లింగం గారు, మేనేజర్ శ్రీ యశ్వంత్ గారు, సంఘ అధ్యక్షులు గారు, వెటర్నరీ సిబ్బంది, సంఘ పాలకవర్గ సభ్యులు, సూపర్‌వైజర్‌లు మరియు పాడి రైతులు పాల్గొన్నారు.

18/06/2026

“పాడి రైతు సంక్షేమం మన మతం - అలుపెరగని సేవ మన అభిమతం” అనే కార్యక్రమంలో భాగంగా, ఈ రోజు 18-06-2026 ఉదయం 06:30 గంటలకు గన్నవరం క్లస్టర్ పరిధిలోని కుందేరు సొసైటీ ని సందర్శించి పాడి రైతుల తో సమావేశమైన కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ శ్రీ చలసాని ఆంజనేయులు గారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ట్రస్ట్ డైరెక్టర్ శ్రీ పునుకొల్లు రత్న ప్రసాద్ (నాని)గారు, ఫీడ్ కమిటీ సభ్యులు కుర్రా శివ ప్రసాద్ గారు,
ప్రొక్యూర్మెంట్ GM శ్రీ పారి గారు, వెటర్నరీ ఇంచార్జ్ శ్రీ ప్రసాద్ లింగం గారు, మేనేజర్ శ్రీ యశ్వంత్ గారు, సంఘ అధ్యక్షులు గారు, వెటర్నరీ సిబ్బంది, సంఘ పాలకవర్గ సభ్యులు, సూపర్‌వైజర్‌లు మరియు పాడి రైతులు పాల్గొన్నారు.

కృష్ణా మిల్క్ యూనియన్ పాల ఉత్పత్తిదారుల చిరకాల స్వప్నం సాకారం, ప్రాజెక్ట్ కామధేను ప్లాంట్, వీరవల్లి యొక్క  రూ.110 కోట్ల ...
18/06/2026

కృష్ణా మిల్క్ యూనియన్ పాల ఉత్పత్తిదారుల చిరకాల స్వప్నం సాకారం, ప్రాజెక్ట్ కామధేను ప్లాంట్, వీరవల్లి యొక్క రూ.110 కోట్ల బ్యాంకు రుణాన్ని కేవలం రెండున్నర సంవత్సరాల్లోనే పూర్తిగా తీర్చిన సందర్భంగా, విజయవాడ ఫ్యాక్టరీ ఆవరణ లో రీజినల్ వర్క్ షాప్ on వైట్ రెవల్యూషన్ 2.0 సదస్సు లో కేక్ కట్ చేసి చారిత్రాత్మక విజయాన్ని ఘనంగా జరుపుకున్న కృష్ణా మిల్క్ యూనియన్.

పాల ఉత్పత్తిదారుల చిరకాల స్వప్నమైన ప్రాజెక్ట్ కామధేను విజయవంతంగా సాకారమైందని కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ శ్రీ చలసాని ఆంజనేయులు గారు తెలిపారు.వీరవల్లి గ్రామంలో రోజుకు 6 లక్షల లీటర్ల పాల ప్రాసెసింగ్ సామర్థ్యంతో, భవిష్యత్తులో 8 లక్షల లీటర్లకు విస్తరించే వీలున్న అత్యాధునిక పూర్తి ఆటోమేషన్ ప్లాంట్‌ను రూ.185 కోట్ల అంచనాతో ప్రారంభించి, కేవలం రూ.163 కోట్ల వ్యయంతో పూర్తి చేయడం సమితికి ఎంతో గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.110 కోట్ల బ్యాంకు రుణాన్ని 7 సంవత్సరాల కాలపరిమితితో తీసుకున్నప్పటికీ, సమితి ఆర్థిక క్రమశిక్షణ, సమర్థ నిర్వహణ, పాడి రైతుల సహకారంతో కేవలం రెండున్నర సంవత్సరాల్లోనే పూర్తిగా చెల్లించడం అసాదారణ విజయమని తెలిపారు. ఈ ప్లాంట్ కు మ్యాక్ష్ చట్ట రూపకర్త కీ.శే శ్రీ నందమూరి తారక రామారావు ప్లాంట్ గా నామకరణం చేసి కృష్ణా జిల్లా రైతా౦గమునకు మరియు భవిష్యత్తు తరాలకు అంకితం చేయటం జరిగిందని ఈ సందర్భముగా తెలిపారు.

బుడమేరు వరద ముంపు సమయంలో 42 రోజులు విజయవాడ ఫ్యాక్టరీ మూతబడి 24 కోట్ల నష్టం వాటిల్లినప్పటికీ ముందు చూపుతో నిర్మించిన కామధేను ఫ్యాక్టరీలో మొత్తం ప్రాసెసింగ్ జరిపి, పాడి రైతులు, సమితి సిబ్బంది, వినియోగదారుల సహకారంతో రోజువారీ నిర్వహణలో ఎటువంటి ఆటంకం లేకుండా సమితి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించగలిగిందని తెలిపారు.

ఈ అసాధారణ విజయానికి కారణమైన పాడి రైతులు, పాల సంఘాల అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు, అధికారులు, ఉద్యోగులు అందరికీ ఛైర్మన్ గారి మరియు పాలకవర్గ సభ్యులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

కేంద్ర ప్రభుత్వ రీజినల్ వర్క్ షాప్ on వైట్ రెవల్యూషన్ 2.0 సదస్సు కృష్ణా మిల్క్ యూనియన్ విజయవాడ మిల్క్ ఫ్యాక్టరీ ఆవరణ లో ఈరోజు నిర్వహించటం జరిగింది.ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్- పశుసంవర్ధక మరియు డెయిరీ విభాగం, కేంద్ర ప్రభుత్వం - శ్రీ దయానంద్ సావంత్ గారు, మేనేజింగ్ డైరెక్టర్, తమిళనాడు కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ (TCMPF) మరియు రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్, తమిళనాడు ప్రభుత్వం- శ్రీ అజయ్ యాదవ్, IAS గారు, NDDB సౌత్ రీజినల్ హెడ్ - శ్రీమతి రోమీ జాకబ్ గారు, అలాగే వైట్ రివల్యూషన్ 2.0 కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల కు సంబంధించిన వివిధ co-operative డెయిరీ ల నుండి విచ్చేసిన చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్ల సమక్షంలో కేక్ కట్ చేసి రూ.110 కోట్ల రుణాన్ని పూర్తిగా చెల్లించిన ఈ చారిత్రాత్మక విజయాన్ని కృష్ణా మిల్క్ యూనియన్ ఘనంగా జరుపుకున్నది.

ఈ సందర్భంగా వారందరూ కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ శ్రీ చలసాని ఆంజనేయులు గారికి, మేనేజింగ్ డైరెక్టర్ గారికి, పాలకవర్గ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలియజేసారు. ఈ సందర్భంగా ఛైర్మన్ గారిని పూల మాలతో ఘనంగా సత్కరించారు.

ఈ వార్త ఈరోజు పలు దిన పత్రికలలో ప్రచురితమైనది.

17/06/2026

ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్- పశుసంవర్ధక మరియు డెయిరీ విభాగం, కేంద్ర ప్రభుత్వం - శ్రీ దయానంద్ సావంత్ గారు, మేనేజింగ్ డైరెక్టర్, తమిళనాడు కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ (TCMPF) మరియు రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్, తమిళనాడు ప్రభుత్వం- శ్రీ అజయ్ యాదవ్, IAS గారు, NDDB సౌత్ రీజినల్ హెడ్ - శ్రీమతి రోమీ జాకబ్ గారు, అలాగే వైట్ రివల్యూషన్ 2.0 కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల కు సంబంధించిన వివిధ co-operative డెయిరీ ల నుండి విచ్చేసిన చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్ల సమక్షంలో కేక్ కట్ చేసి రూ.110 కోట్ల రుణాన్ని పూర్తిగా చెల్లించిన ఈ చారిత్రాత్మక విజయాన్ని కృష్ణా మిల్క్ యూనియన్ ఘనంగా జరుపుకున్నది.

కేంద్ర ప్రభుత్వ రీజినల్ వర్క్ షాప్ on  వైట్ రెవల్యూషన్ 2.0 సదస్సు కృష్ణా మిల్క్ యూనియన్  విజయవాడ మిల్క్ ఫ్యాక్టరీ ఆవరణ ల...
17/06/2026

కేంద్ర ప్రభుత్వ రీజినల్ వర్క్ షాప్ on వైట్ రెవల్యూషన్ 2.0 సదస్సు కృష్ణా మిల్క్ యూనియన్ విజయవాడ మిల్క్ ఫ్యాక్టరీ ఆవరణ లో ఈరోజు నిర్వహించటం జరిగింది.మేనేజింగ్ డైరెక్టర్, తమిళనాడు కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ (TCMPF) మరియు రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్, తమిళనాడు ప్రభుత్వం- శ్రీ అజయ్ యాదవ్, IAS గారు

కేంద్ర ప్రభుత్వ రీజినల్ వర్క్ షాప్ on  వైట్ రెవల్యూషన్ 2.0 సదస్సు కృష్ణా మిల్క్ యూనియన్  విజయవాడ మిల్క్ ఫ్యాక్టరీ ఆవరణ ల...
17/06/2026

కేంద్ర ప్రభుత్వ రీజినల్ వర్క్ షాప్ on వైట్ రెవల్యూషన్ 2.0 సదస్సు కృష్ణా మిల్క్ యూనియన్ విజయవాడ మిల్క్ ఫ్యాక్టరీ ఆవరణ లో ఈరోజు నిర్వహించటం జరిగింది...Shri Hrishikesh Kumar, TL,NDDB.

Address

Vijayawada
520009

Alerts

Be the first to know and let us send you an email when Krishna Milk Union posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Krishna Milk Union:

Share